2021

ప్రమాదంలో పుడమి కవచం


సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పరిరక్షణ దినోత్సవం


ఒక ఆక్సిజన్‍ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్‍ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‍ అణువుకు మరో ఆక్సిజన్‍ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్‍’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్‍ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్‍’ను ‘ట్క్రెయాక్సిజన్‍’ అని కూడా అంటారు. ఓజోన్‍ పొర స్ట్రాటోస్పియర్‍ వద్ద …

ప్రమాదంలో పుడమి కవచం Read More »

పంప మహాకవి గాథ


తెలుగుభాషకు ప్రాచీనహోదానిచ్చింది కుర్క్యాలలోని బొమ్మలగుట్ట త్రిభాషాశాసనం. ఈ శాసనం క్రీ.శ.945 ప్రాంతందై వుంటుందని కుర్క్యాలశాసనాన్ని పరిశోధించి, పరిష్కరించి వెలుగులోనికి తెచ్చిన నేలటూరి వేంకట- రమణయ్య అభిప్రాయం. ఈ శాసనంలో పేర్కొనబడ్డ రెండు ప్రదేశాలలో ఒకటి సిద్ధశిల. దీనిమీదనే శాసనం, బొమ్మలమ్మ (చక్రేశ్వరి), ఆద్యంత తీర్థంకరులు, ఇతర జైనమునుల శిల్పాలు చెక్కబడ్డాయి. రెండవది వృషభాద్రి. బొమ్మలమ్మగుట్టనే వృషభాద్రి …

పంప మహాకవి గాథ Read More »

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం


ఉర్దూ భాషకి కోర్టులకి అవినావభావ సంబంధం ఉంది. ఉర్దూ పదజాలం కోర్టు పరిభాషలో ఎక్కువగా కన్పిస్తూ వుంటుంది. శాసనాలలో కూడా ఉర్దూ పదాలు ఎక్కువగా దొర్లుతూ వుంటాయి. వకాలత్‍, హలఫ్‍నామా, వకీలు, గవా, హాజిర్‍హై లాంటివి కొన్ని ఉదాహరణలు.
ఉర్దూ పదాలు, పదబంధాలే కాదు, చాలా తీర్పుల్లో ఉర్దూ కవిత్వం కూడా కన్పిస్తూ వుంటుంది. సంక్లిష్టమైన …

తీర్పుల్లో ఉర్దూ కవిత్వం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం!


(గత సంచిక తరువాయి)
గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల ఆక్రమణ:

1814-15 గూర్ఖాలతో యుద్ధం చేసిన బ్రిటీషువారు ఖాడ్మండును ఆక్రమించాలనుకున్నారు. గూర్ఖాల ప్రతిఘటనతో సాధ్యంకాలేదు. కాని, గూర్ఖాల ఆధిపత్యం తక్కువగా వున్న గర్‍వాల్‍, కుమాన్‍ జిల్లాల్ని (నేటి ఉత్తరాఖండ్‍) బ్రిటీషు వారు చేజిక్కించుకున్నారు. వెంటనే విలియం వెబ్‍కు కుమాన్‍ ప్రాంతాన్ని, జాన్‍ హడ్‍సన్‍ (Hodgson)కు గర్‍వాలా ప్రాంతాన్ని …

ప్రకృతే నియంత్రిస్తుంది! 11 ప్రకృతే శాసిస్తుంది!! భూపరిమాణ శాస్త్రం – సర్వేల విధానం! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం


(షుగర్‍ (డయాబెటిస్‍), బీపీ థైరాయిడ్‍, ఊబకాయం, కీళ్ళనొప్పులు,
రక్తహీనత తదితర 45 రకాల వ్యాధులు, 14 రకాల క్యాన్సర్లను దేశీ ఆహారంతో జయించే పద్ధతులు)


ఆహారం విషపూరితం
2030 నాటికి కోటి 40 లక్షల మంది వరకు కేన్సర్‍ బారిన పడే పరిస్థితి నెలకొంది. దీనిక ప్రధాన కారణం… ప్రతి రోజూ మనం తింటున్న విషతుల్యమైన …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

మార్జాల రాజు


అనగనగా ఒక ఊళ్లో గొల్లవాడి ఇంట్లో ఒక పిల్లి ఉండేది. పాలు, పెరుగు తాగి వెన్న మెక్కి ఆ పిల్లి పిప్పళ్ళ బస్తాలా తయారయింది. దాన్ని చూస్తే మిగతా పిల్లులకు వెన్నెముకలో వణుకు పుట్టుకొచ్చి ఆమడదూరం పారిపోయేవి. దాంతో పిప్పళ్ళ బస్తా లాంటి పిల్లికి కళ్లు నెత్తిమీది కొచ్చాయి. తన పేరు మార్జాల రాజుగా మార్చేసుకొంది. …

మార్జాల రాజు Read More »

గుండేరావు హర్కారే


పట్నములోన హైదరాబాదు గొప్ప
హైద్రాబాదులోన పాటపత్నంబు గొప్ప
పాతపట్నంబులో గొప్ప పదియురెండు
భాషలెరిగిన హర్కారె పండితుండు
(తెలంగాణోదయం)


బహుభాషలలోను, బహుశాస్త్రాలలోను ఉత్తమశ్రేణికి చెందిన పండితుడు గుండేరావు హర్కారే. ఎంత పాండిత్యముంటే, అంత ఒదిగి ఉండాలని నిరూపించిన శాంతమూర్తి ఆయన. త్రికరణ శుద్ధికి మారుపేరుగా నిలిచిన హర్కారే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ త్రివిక్రమణ్ణి తలపించాడు.
గుండేరావు న్యాయశాస్త్రం

గుండేరావు హర్కారే Read More »

పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం


వనరులున్నచోటనే జీవరాశుల మనుగడ సాధ్యం. నీటి పరివాహక ప్రాంతాలలోనే సహజంగా జనవాసాలు ఏర్పడతాయి. ప్రకృతిలో గల కార్యచరణ సంబంధాలను అర్థం చేసుకొని, ఆ అవగాహనతో మనిషి జీవించాలి. రానురాను మనిషికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. భూమిపై వున్న వనరుల సమతుల్యతను కాపాడుకోవటం, సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపైన మన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. రోజురోజుకీ జనాభా పెరిగిపోతుంది. అపరిమిత …

పెరుగుతున్న జనాభా – సమగ్ర ప్రణాళికలే పరిష్కారం Read More »

జుల్ఫీకరుద్దీన్‍


పంతొమ్మిదో శతాబ్దపు తొలి రోజుల్లో బ్రిటీష్‍ సైనికుల ద్వారా హైదరాబాద్‍లోకి ఫుట్‍బాల్‍ ప్రవేశించింది. 1930 ప్రాంతంలో తార్పండ్‍ నవాబ్‍ ప్రోత్సాహంతో నగరంలో ఫుట్‍బాల్‍ క్రీడ వేళ్ళూనుకోవడం ఆరంభమయ్యింది. నవాబుకు తోడుగా కాకినాడ, రాజమండ్రి మహారాజులు కూడా ముందుకు వచ్చి పోషకులుగా నిలవడంతో ఫుట్‍బాల్‍ క్రీడ హైదరాబాద్‍లో పటిష్టపడటం ప్రారంభమయ్యింది.


18 మంది ఒలింపిక్‍ స్థాయి ఫుట్‍బాల్‍ …

జుల్ఫీకరుద్దీన్‍ Read More »

తొలి మహిళా అనస్థీషియన్మచన హైదరాబాదీ

వైద్య రంగంలో హైదరాబాద్‍ది విశిష్టమైన స్థానం. మలేరియాకు కారణమైన దోమను కనుక్కున్నది హైదరాబాద్‍లోనే. ఈ విషయాన్ని కనుక్కున్నందుకు రోనాల్డ్ రాస్‍కు 1902లో నోబెల్‍ బహుమతి దక్కింది. అట్లాగే డాక్టర్‍ మల్లన్న, ముత్యాల గోవిందరాజులు నాయుడు 1900 ప్రాంతం నాటికే దేశంలో పేరెన్నికగన్న వై ద్యులు. నిజామ్‍ రాజులను ఇన్నేండ్లు ఒకే దృక్కోణంతో చూస్తూ ‘ప్రగతిశీలురు’ వాళ్ళని దోపిడీదారులు, హిట్లర్‍, …

తొలి మహిళా అనస్థీషియన్మచన హైదరాబాదీ Read More »